చైనాలో గ్యాస్ పేలుడు.. 12 మంది మృతి

న్యూఢిల్లీ: చైనాలో ఆదివారం ఉదయం గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా మరో 150 మందికి పైగా తీవ్రగాయాలు అయ్యాయి. హుబే ప్రావిన్స్ లోని జాంగ్వాన్ జిల్లా షియాన్ సిటీలో ఆదివారం ఉదయం 6 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు శిథిల కింద నుంచి 150 మందిని రక్షించినట్టు అధికారులు తెలిపారు. వారందరికీ స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

Update: 2021-06-13 05:54 GMT

న్యూఢిల్లీ: చైనాలో ఆదివారం ఉదయం గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా మరో 150 మందికి పైగా తీవ్రగాయాలు అయ్యాయి. హుబే ప్రావిన్స్ లోని జాంగ్వాన్ జిల్లా షియాన్ సిటీలో ఆదివారం ఉదయం 6 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది.

ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు శిథిల కింద నుంచి 150 మందిని రక్షించినట్టు అధికారులు తెలిపారు. వారందరికీ స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News