బాలు మృతికి ప్రముఖుల నివాళి

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగుతో పాటు తమిళంలో హిట్ పాటలు పాడి అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

Update: 2020-09-25 04:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగుతో పాటు తమిళంలో హిట్ పాటలు పాడి అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

Tags:    

Similar News