‘ఓటు బ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడండి’

by Shamantha N |

<p>      ఓటుబ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడేండుకు, అబద్ధాల నుంచి ఢిల్లీకి విముక్తి కలిగించేందుకు ఓటు వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. దూరదృష్టితో కూడిన ఆలోచన, బలమైన ఉద్దేశాలు కలిగిన్న ప్రభుత్వం మాత్రమే ఢిల్లీని ప్రపంచంలోని ఉత్తమ రాజధానిగా మార్చగలదని షా ట్వీట్ చేశారు.</p>

‘ఓటు బ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడండి’
X

ఓటుబ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడేండుకు, అబద్ధాల నుంచి ఢిల్లీకి విముక్తి కలిగించేందుకు ఓటు వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. దూరదృష్టితో కూడిన ఆలోచన, బలమైన ఉద్దేశాలు కలిగిన్న ప్రభుత్వం మాత్రమే ఢిల్లీని ప్రపంచంలోని ఉత్తమ రాజధానిగా మార్చగలదని షా ట్వీట్ చేశారు.

Next Story