- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు ఇవ్వాటికి 53వ రోజుకు చేరాయి. వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా తుళ్లూరు, మందడం, వెలగపూడిలో రైతులు అనేక రూపాల్లో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఎన్ని రూపాల్లో నిరసన తెలిపినా ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులు సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు పొందేందుకు ఇవాళ మేడారం జాతరకు బయల్దేరారు.
Next Story