మేడారం జాతరకు అమరావతి రైతులు

by Vemula.Srinu Prasad |

<p>      రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు ఇవ్వాటికి 53వ రోజుకు చేరాయి. వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా తుళ్లూరు, మందడం, వెలగపూడిలో రైతులు అనేక రూపాల్లో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఎన్ని రూపాల్లో నిరసన తెలిపినా ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులు సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు పొందేందుకు ఇవాళ మేడారం జాతరకు బయల్దేరారు.</p>

మేడారం జాతరకు అమరావతి రైతులు
X

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు ఇవ్వాటికి 53వ రోజుకు చేరాయి. వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా తుళ్లూరు, మందడం, వెలగపూడిలో రైతులు అనేక రూపాల్లో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఎన్ని రూపాల్లో నిరసన తెలిపినా ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులు సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు పొందేందుకు ఇవాళ మేడారం జాతరకు బయల్దేరారు.

Next Story