- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాగల 48 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రేపోమాపో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో వర్షం బీభత్సం సృష్టించడం మూలంగా.. దాదాపు ఏడుగుడు మృతిచెందారని సూచించారు. భారీ వర్షాలకు మూడు వేర్వేలు ప్రాంతాల్లో భారీ భవనాలు కూలిపోయాయని పేర్కొంది.
Next Story