భారీగా మ‌ద్యం ప‌ట్టివేత‌

by  |
భారీగా మ‌ద్యం ప‌ట్టివేత‌
X

దిశ న‌ల్గొండ: లాక్‌డౌన్ సమయంలో మద్యం అమ్ముతున్నారన్న సమాచారం మేరకు.. తిరుమలగిరిసాగర్ మండల కేంద్రంలో పోలీసులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో వెన్నపూసల నాగమ్మ నిర్వహిస్తోన్న బెల్టుషాపులో సోదాలు చేయగా.. సుమారు రూ.1.30 లక్ష‌ల విలువ గల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ సమయంలో ఇంత పెద్ద ఎత్తున మద్యం ఎలా కొనుగోలు చేశారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

tag: Alcohol seized, belt shop, Tirumalagiri Sagar, nalgonda

Next Story

Most Viewed