- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ నల్గొండ: లాక్డౌన్ సమయంలో మద్యం అమ్ముతున్నారన్న సమాచారం మేరకు.. తిరుమలగిరిసాగర్ మండల కేంద్రంలో పోలీసులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో వెన్నపూసల నాగమ్మ నిర్వహిస్తోన్న బెల్టుషాపులో సోదాలు చేయగా.. సుమారు రూ.1.30 లక్షల విలువ గల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ సమయంలో ఇంత పెద్ద ఎత్తున మద్యం ఎలా కొనుగోలు చేశారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
tag: Alcohol seized, belt shop, Tirumalagiri Sagar, nalgonda
Next Story