బిగ్ న్యూస్ : అఖండ మూవీ హీరోయిన్‌కు కరోనా.. ఆందోళనలో బాలయ్య ఫ్యాన్స్

by  |
బిగ్ న్యూస్ : అఖండ మూవీ హీరోయిన్‌కు కరోనా.. ఆందోళనలో బాలయ్య ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : అఖండ మూవీ హీరోయిన్ కరోనా పాజిటివ్ వచ్చింది.ఈ విషయాన్ని చిత్రయూనిట్ ఆదివారం ప్రకటించింది. అఖండ మూవీలో నందమూరి బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలియడంతో షూటింగ్‌లో పాల్గొన్న చిత్ర యూనిట్ సభ్యులతో పాటు బాలయ్య బాబు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. నటి ప్రగ్యా ప్రస్తుతం క్వారంటైన్‌కు వెళ్లినట్టు సమాచారం.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed