- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహాబూబ్నగర్: కరోనా కాలంలో అనారోగ్యం కారణంగా ఆకాలమరణం చెందిన అసంఘటిత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ నారాయణపేట జిల్లా కార్యదర్శి కొండన్న డిమాండ్ చేశారు. అకాల మరణం పొందిన 3 బాధిత కుటుంబాలను కలిసి మంగళవారం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. కరోనా సమయంలో కార్మికులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీని సంపన్నులకు అందించిన ప్రభుత్వం నిరుపేదల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు.
Next Story