- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎయిర్ ఇండియా విమానాలపై హాంకాంగ్ మరోసారి నిషేధం విధించింది.ఇవాళ్టి నుంచి ఈనెల 30వరకు ఈ నిషేధం కొనసాగనుంది. ఇండియా నుంచి తమ దేశానికి వచ్చిన ప్రయాణికుల్లో కొందరికి కరోనా పాజిటివ్గా తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హాంకాంగ్ తెలిపింది.
కరోనా సమయంలో ఎయిర్ ఇండియా విమానాలపై నిషేధం విధించడం మూడోసారి.మరోవైపు తాజాగా టాటా సియా సంస్థ నడుపుతున్న విస్తారా విమానాలను కూడా అనుమతించబోమని వెల్లడించింది.
Next Story