- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో 12 నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్సు పిల్లలపై టీకా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పాట్నా ఎయిమ్స్లో ఏడుగురు పిల్లలకు కొవాగ్జిన్ తొలి డోస్ ఇచ్చారు. ఢిల్లీ ఎయిమ్స్లోనూ పిల్లలపై సోమవారం కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. ఇందుకోసం 18 మంది చిన్నారులను ఎంపికచేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పిల్లలపై వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్కు కేంద్రం మే 13న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
Next Story