- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: అగ్రిగోల్డ్ కేసులో నిందితులను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, ప్రమోటర్లు ఏవీ శేషు నారాయణ రావు, హేమ సుందర వరప్రసాద్ను సోమవారం ఈడీ కస్టడీకి తరలించారు. కాగా, నేటి నుంచి జనవరి 5వ తేదీ వరకు నిందితులను కస్టడీలో ప్రశ్నించేందుకు ఈడీకి కోర్టు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.
Next Story