- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. విజయవాడలోని గన్నవరం ఏయిర్ పోర్టులో భారీగా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా క్లియరెన్స్ రాక విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతున్నాయి.
ఢిల్లీ నుంచి విజయవాడ రావాల్సిన విమానం గాలిలోనే తిరుగుతున్నట్లు ఏయిర్పోర్టు అథారిటీ అధికారులు తెలిపారు. పొగమంచు క్లియర్ అయ్యాక విమానాల ల్యాండింగ్కు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, గమ్యస్థానానికి చేరుకున్నా విమానం ల్యాండింగ్ కాకపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నట్లు సమాచారం.
Next Story