- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : మహారాష్ట్రలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతుండటంతో మహా సర్కార్ అప్రమత్తమైంది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం లాక్డౌన్ విధించారు. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తనయుడు ఆదిత్య థాకరే కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది.
స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న టూరిజం అండ్ పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరేకు పాజిటివ్ నిర్దారణ కావడంతో హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ప్రజలకు ఓ సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ రూల్స్ను పాటించాలని.. ఎవరూ కరోనా బారిన పడకుండా మిమ్మల్ని మీరే రక్షించుకోవాని సూచించారు.
Next Story