- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ, బీజేపీ నేత సోయం బాపురావు లేఖ ఫోర్జరీకి గురైంది. తిరుమలలో మొక్కులు తీర్చుకునే భక్తులకు ఇచ్చే సిఫారసు లేఖలు ఫోర్జరీ అయినట్లు తిరుపతి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అమాయక భక్తులను మోసం చేసి రాఘవ అనే వ్యక్తి సోయం బాపురావు సిఫారసు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. తిరుమలలో అక్కడి విజిలెన్స్ యంత్రాంగం ఫోర్జరీ లేఖలను గుర్తించింది. ఈ మేరకు భక్తులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story