- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: తిరుమలేశుని భక్తునిగా డిక్లరేషన్ను తొలగించాలనే నా డిమాండ్కు కట్టుబడి ఉన్నట్లు మంగళవారం విజయవాడ మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. తానేం తప్పు చేయకుండా చంద్రబాబు, సోము వీర్రాజుకు క్షమాపణ ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు. ఏపీలో అన్నిమతాలు, కులాల వాళ్లు ఉన్నారని, హిందూవుల ప్రతినిధిగా సీఎం జగన్ మోహన్రెడ్డి వెళ్లడం లేదని, ఆరు కోట్ల ఆంధ్రుల ప్రతినిధిగా వెళ్తారని చెప్పారు. డిక్లరేషన్పై సంతకం పెట్టాలనడం నీచరాజకీయమని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
Next Story