- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సినీ నటి మాధవీలతా మరోసారి టాలీవుడ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టాలీవుడ్లో పార్టీల్లో డ్రగ్స్ వాడుతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాధవీలతా, మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్లో పార్టీల్లో చాలాకాలంగా డ్రగ్స్ వాడుతున్నారని అన్నారు. ఐదేళ్ల క్రితం నేను హాజరైన కొన్ని పార్టీల్లోనూ డ్రగ్స్ వాడారని తెలిపారు. నేరమని తెలిసినా, వాడుతున్నారని అన్నారు.
బాధ్యత గల పౌరురాలిని కాబట్టే ధైర్యంగా మాట్లాడుతున్నానని వెల్లడించారు. అంతేగాకుండా ఇండస్ట్రీలో ఎవరు డ్రగ్స్ వాడుతున్నారో తనకు తెలసని, కానీ పేరు చెప్పనని అన్నారు. దీనిపై తెలంగాణ ఎన్సీబీ అధికారులు టాలీవుడ్పై దృష్టి సారించాలని తెలిపారు. సంచలనం కోసం తాను మాట్లాడటం లేదని మాధవీలతా వివరించారు.
Next Story