- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను అక్కున చేర్చుకొన్నారు బాలీవుడ్ నటుడు సోనుసూద్. కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో ఆయన ఎంతో మందికి అండగా నిలిచారు. ఇటీవల సోనుసూద్ కు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో గుడి కూడా కట్టించిన సంగతి తెలిసిందే.
తాజాగా హైదరాబాద్ లోని బేగంపేటకు చెందిన అనిల్ అనే యువకుడు తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు సోనుసూద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పేరు పెట్టుకున్నాడు. సోనుసూద్ పేరు పెట్టడంతో తనకు బిజినెస్ రెట్టింపు అయ్యిందని అనిల్ తెలిపారు. శుక్రవారం ఆ పాస్ట్ఫుడ్ సెంటర్ ను సోనూసూద్ సడన్ గా విజిట్ చేశారు. వంటకాలను పరిశీలించారు. తాను ఫ్రైడ్ రైస్ను ఆరగించారు. రుచి అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. కాసేపు స్థానికులతో మాట్లాడారు. సోనుసూద్ రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.
Next Story