- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదాన్ని యావత్ భారత దేశం మరవక ముందే మరో ఘటన కలకలం రేపింది. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన ఓ జవాన్ మృతదేహాన్ని గురువారం తరలిస్తుండగా సదరు అంబులెన్స్కు యాక్సిడెంట్ అయింది. మెట్టుపాలెం నుంచి డెడ్ బాడీని తీసుకొస్తుండగా రోడ్డుకు పక్కన ఉన్న గోడను అంబులెన్స్ అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్లో ఉన్న సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
A TN Govt. Free Hearse Service vehicle carrying mortal remains of IAF helicopter crash victims met with a minor accident at Mettupalayam to Annur Road in Coimbatore.
The coffin was shifted to another vehicle and proceeded.@xpresstn @NewIndianXpress pic.twitter.com/fpmLyM0JIU
— S Mannar Mannan (@mannar_mannan) December 9, 2021