- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పలుమార్లు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ దేవనంద్, కార్యాలయంలో డాక్యుమెంట్లను పరిశీలించి, డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్ను విచారించారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ నివాసం ఉంటున్న హైదరాబాద్ మేడిపల్లిలోని ఆయన నివాసంలోనూ దాడులు నిర్వహించారు. ఆయన వద్ద నుంచి ఎలాంటి పత్రాలు లేని రూ. 79,09,500 నగదు, 27.03 గ్రాముల బంగారం, 7.09 ఎకరాల ల్యాండ్, 200 గజాల ప్లాట్ డ్యాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
Next Story