- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై వరుస దాడులు చేస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి ఎన్ఆర్ఈజిఎస్ కార్యాలయంలో రైడ్స్ నిర్వహించారు. ఓ కాంట్రాక్టర్ నుంచి ఎంపీడీఓ సుభాష్ గౌడ్ రూ. రెండు లక్షలు డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం.. లంచం తీసుకుంటున్న సమయంలో మెరుపు దాడి చేసిన అధికారులు.. ఈసీ రఫీ, టెక్నిక్ అసిస్టెంట్లను పట్టుకున్నారు. ఎంపీడీఓ సుభాష్ గౌడ్ టీమ్లో మొత్తం 8 మంది ఉన్నారని.. వారిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.
Next Story