- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సిన్హా డిశ్చార్జ్ పిటిషన్ల పై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. 2015లో జరిగిన టీడీపీ మహానాడులో నిందితులు భారీ కుట్ర పన్నారని ఏసీబీ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి తోడు సండ్ర వెంకట వీరయ్య మాటల్లో అసలు వాస్తవాలు లేవని అధికారులు కోర్టుకు తెలిపారు. ఇందుకోసమే సండ్రాను కూడా అరెస్ట్ చేసి చార్జ్షీట్ దాఖలు చేసినట్టు వెల్లడించారు. ఓటుకు నోటును రుజువు చేసేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని.. నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేయాలని ఏసీబీ కోర్టును కోరింది. దీంతో ఈ కేసు విచారణను న్యాయస్థానం ఈ నెల 27కు వాయిదా వేసింది.
Next Story