ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

by  |
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
X

దిశ, వెబ్‎డెస్క్: ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులు ఎంపీ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఉదయసింహ, సెబాస్టియన్ కోర్టులో హాజరయ్యారు. దీనిపై నిందితులను విచారించిన ఏసీబీ కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 18కు వాయిదా వేసింది.

Next Story

Most Viewed