- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోళ్ల స్కాంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు. విచారణకు ముందు ఆయనకు ఏండోస్కోపి పరిక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ఆయనను జీజీహెచ్లోని పొదిలి ప్రసాద్ బ్లాక్కు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఆయనతో పాటు అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది, డాక్టర్ ఉన్నారు. వారి సమక్షంలోనే ఏసీబీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. కాగా, నిన్న మూడు గంటల పాటు ఆయనను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు ఈఎస్ఐ స్కాంలో పలు వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది.
Next Story