- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓ వైపు మ్యాచ్.. భారత్కు చెందిన పిచ్ క్యూరేటర్ మోహన్ సూసైడ్.. ఏం జరిగింది?
<p>దిశ, వెబ్డెస్క్ : టీ20 వరల్డ్కప్ జరుగుతున్న వేళ అబుదాబిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆదివారం న్యూజిలాండ్-ఆప్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్కు ముందు భారత్కు చెందిన చీఫ్ పిచ్ క్యూరేటర్ మోహన్ సింగ్ అబుదాబిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం ఉదయం గ్రౌండ్కు వచ్చిన మోహన్ పిచ్ను పర్యవేక్షించి తన గదిలోకి వెళ్లి ఎంతకీ బయటకు రాలేదు. దీంతో గ్రౌండ్ సిబ్బంది వెళ్లి చూడగా మోహన్ ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించారు. అయితే ఆయన..15 ఏళ్లుగా ఇక్కడి జాయెద్ […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : టీ20 వరల్డ్కప్ జరుగుతున్న వేళ అబుదాబిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆదివారం న్యూజిలాండ్-ఆప్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్కు ముందు భారత్కు చెందిన చీఫ్ పిచ్ క్యూరేటర్ మోహన్ సింగ్ అబుదాబిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆదివారం ఉదయం గ్రౌండ్కు వచ్చిన మోహన్ పిచ్ను పర్యవేక్షించి తన గదిలోకి వెళ్లి ఎంతకీ బయటకు రాలేదు. దీంతో గ్రౌండ్ సిబ్బంది వెళ్లి చూడగా మోహన్ ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించారు. అయితే ఆయన..15 ఏళ్లుగా ఇక్కడి జాయెద్ క్రికెట్ స్టేడియంలో చీఫ్ క్యూరేటర్గా పని చేస్తున్నారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆయన ఉన్నట్లుండి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
Next Story






