- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఒడిషాలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరడంతో జనాలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒడిషా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిషాలో మే 5 నుండి 19 వరకు రెండు వారాలపాటు లాక్డౌన్ విధించనున్నట్టు ప్రకటన విడుదల చేసింది. అయితే.. వైద్య, అత్యవసర సేవల విషయంలో ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేసింది. లాక్డౌన్ ఆంక్షలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story