- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. సోమవారం రాత్రి కొవ్వూరు మండలంలోని కాపవరం- ధర్మవరం రోడ్డుపై యువకుడిని ఓ యువతి కత్తితో పొడిచి చంపింది. మృతుడిని తాడేపల్లిగూడెం వాసిగా స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకొని మలకపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story