- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నడిరోడ్డుపై యువకుడిని పొడిచి చంపిన యువతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. సోమవారం రాత్రి కొవ్వూరు మండలంలోని కాపవరం- ధర్మవరం రోడ్డుపై యువకుడిని ఓ యువతి కత్తితో పొడిచి చంపింది. మృతుడిని తాడేపల్లిగూడెం వాసిగా స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకొని మలకపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్డెస్క్: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. సోమవారం రాత్రి కొవ్వూరు మండలంలోని కాపవరం- ధర్మవరం రోడ్డుపై యువకుడిని ఓ యువతి కత్తితో పొడిచి చంపింది. మృతుడిని తాడేపల్లిగూడెం వాసిగా స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకొని మలకపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






