చిత్తూరు జిల్లా మదనపల్లెలో విషాదం..

by  |
చిత్తూరు జిల్లా మదనపల్లెలో విషాదం..
X

దిశ, వెబ్డెస్క్ : చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడి యువకుడు మృతిచెందిన ఘటన జిల్లాలోని మదనపల్లెలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని అత్యవసర చికిత్సనిమిత్తం స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు.


Next Story

Most Viewed