- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడి యువకుడు మృతిచెందిన ఘటన జిల్లాలోని మదనపల్లెలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని అత్యవసర చికిత్సనిమిత్తం స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Next Story