- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ(23) ఏడు అవయవాలను దానం చేసినట్లు జీవన్దాన్ సంస్థ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. నల్గొండ జిల్లా వెలిమినేడు గ్రామానికి చెందిన అశ్వీని తన పాపకు తలనీలలు సమర్పించేందుకు యాదాద్రి టెంపుల్కు ఈనెల 2 తేదీన బైక్ మీద బయలు దేరారు. మార్గంమధ్యలో దురదృష్టవశాత్తు అదుపు తప్పి బండి కింద పడగా, ఆమె తలకు తీవ్రగాయాలు అయ్యారు. దీంతో వెంటనే మెరుగైన వైద్యం నిమిత్తం నాంపల్లి కేర్ కు ఆమెను తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యానికి ఆమె శరీరం సహకరించలేదు. దీంతో ఈనెల 5వ తేదీన మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. విషయాన్ని తెలుసుకున్న జీవన్దాన్ సంస్థ ఆమె కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి అవయవ దానం జరిగేలా కృషి చేశారు. కిడ్నీలు, లివర్, లంగ్స్, కార్నీయాస్లను దానం చేసినట్లు జీవన్ దాన్ సంస్థ ప్రకటించింది.
- Tags
- Brain Dead
Next Story