- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయ్గడ్-కజ్రత్ హైవేపై కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. రెండు వాహనాలు వేగంలో ఉన్న కారణంగా.. ఆటోలోని సీఎన్జీ సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. క్షణాల్లో ఆటోలో మంటలు వ్యాపించడంతో.. ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి సహా.. ఇద్దరు మహిళలు ఉన్నారు.
Next Story