హైవేపై రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా నలుగురు మృతి

by  |
హైవేపై రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా నలుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయ్‌గడ్-కజ్రత్ హైవేపై కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. రెండు వాహనాలు వేగంలో ఉన్న కారణంగా.. ఆటోలోని సీఎన్జీ సిలిండర్​ పేలి మంటలు వ్యాపించాయి. క్షణాల్లో ఆటోలో మంటలు వ్యాపించడంతో.. ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి సహా.. ఇద్దరు మహిళలు ఉన్నారు.

Next Story

Most Viewed