- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,నర్సాపూర్; జాతీయ టార్గెట్ బాల్ పోటీలకు నర్సాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని రమ్య ఎంపికైంది. సెప్టెంబర్ 12న హైదరాబాద్ నగరంలోని సరూర్నగర్లో రాష్ర్టస్థాయి పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. 8వ సీనియర్ జాతీయ స్థాయి టార్గెట్ బాల్ పోటీలు ఈ నెల 20 నుంచి 23 వరకు ఉత్తర్ ప్రదేశ్ రాష్ర్టంలో జరిగే పోటీలలో రమ్య పాల్గొననున్నట్లు జిల్లా కార్యదర్శి తరుణ్ రాజ్, కోచ్ శేఖర్లు తెలిపారు.
Next Story