- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఆదిలాబాద్: జిల్లాలోని జైనథ్ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో నాందేవ్ అనే యువకుడు తల్లి లక్ష్మిబాయిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాలతో ఆర్తనాదాలు పెడుతున్న లక్ష్మిబాయిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కొంతకాలంగా లక్ష్మిబాయి ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు జరుగుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
Next Story