- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఒడిశా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భువనేశ్వర్ చేరుకున్నారు. భువనేశ్వర్ చేరుకున్న సీఎం జగన్ను ఒడిశా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్చించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇకపోతే మరికాసేపట్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం, కొఠియా గ్రామాలపై సీఎం వైఎస్ జగన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చించనున్నారు.
Next Story