- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం లక్షారం గ్రామానికి చెందిన “మీ కోసం మేము” అనే స్వచ్ఛంద సంస్థ సేవకురాలు శశికళకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సార్వభౌమ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో శశికళ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో వచ్చిన అవార్డు తనలో ఎంతో ఆనందాన్ని నింపిందన్నారు. ఈ అవార్డుతో సంఘంలో సాటివారి పట్ల నిరాదరణకు గురవుతున్న అనాథలకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. తనకు సపోర్ట్ చేసిన శాలిని జాదవ్ కు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Next Story