- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో కొండ చిలువ కలకలం రేపుతోంది. ఉండవల్లి వద్ద పంట పొలాల్లోకి కొండ చిలువ కనిపించింది. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది కొండచిలువను బంధించి తీసుకెళ్లారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాలువల ద్వారా కొట్టుకొచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.
Next Story