- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RTC బస్సులో అకస్మాత్తుగా మరణించిన ప్రయాణికుడు
<p>దిశ, మహబూబాబాద్ : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు అకస్మాత్తుగా మరణించిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మహబూబాబాద్- చిన్నగూడూరు మండలాల మధ్య బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిన్నగూడూరు మండలానికి చెందిన మూడ్ భీమా (33) గత కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మహబూబాబాద్కు ఆర్టీసి బస్సులో వస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. </p>

X
దిశ, మహబూబాబాద్ : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు అకస్మాత్తుగా మరణించిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మహబూబాబాద్- చిన్నగూడూరు మండలాల మధ్య బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిన్నగూడూరు మండలానికి చెందిన మూడ్ భీమా (33) గత కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మహబూబాబాద్కు ఆర్టీసి బస్సులో వస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






