- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వంక మడుగు జలపాతంలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ దిగుతూ ఓ వివాహిత ప్రమాదవ శాత్తు నీటిలో పడి మృతిచెందింది. మృతురాలు బయ్యారం మండలానికి చెందిన చింతోని గుంపు గ్రామ వాసిగా పోలీసులు గుర్తించారు. ఆదివారం సరదాగా ఫ్యామిలీతో జలపాతం వీక్షించేందుకు వస్తే ఈ విషాదం నెలకొనడం బాధాకరం.
Next Story