సిరికొండలో బ్లాక్ ఫంగస్ కలకలం

by Chintha Aamani |   (  Updated:2021-05-20 23:03:11  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్ : కరోనా లానే బ్లాక్ ఫంగస్ విజృంభన కొనసాగుతుంది. రోజు రోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని సిరికొండలో బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తుంది. బ్లాక్ ఫంగస్ తో భూమయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఇటీవలే కరోనా నుంచి కోలుకొని తన కుటుంబంతో ఆనందంగా ఉన్నాను అనుకునేలోపే  బ్లాక్ ఫంగస్ కాటేసింది. దీంతో శుక్రవారం ఉదయం మరణించారు. భూమయ్య మరణంతో సిరికొండ ప్రజలలో భయాందోళనలు [&hellip;]</p>

సిరికొండలో బ్లాక్ ఫంగస్ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా లానే బ్లాక్ ఫంగస్ విజృంభన కొనసాగుతుంది. రోజు రోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని సిరికొండలో బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తుంది. బ్లాక్ ఫంగస్ తో భూమయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఇటీవలే కరోనా నుంచి కోలుకొని తన కుటుంబంతో ఆనందంగా ఉన్నాను అనుకునేలోపే బ్లాక్ ఫంగస్ కాటేసింది. దీంతో శుక్రవారం ఉదయం మరణించారు. భూమయ్య మరణంతో సిరికొండ ప్రజలలో భయాందోళనలు నెలకొన్నాయి.

Next Story