నిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో వ్యక్తి ఆత్మహత్య

by  |
నిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు ఉరివేసుకుని యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story