- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రంగారెడ్డి జిల్లాలో భారీ దొంగతనం జరిగింది. పట్టపగలే ఇంటి తాళాలు బద్దలు గొట్టిన దొంగలు ఏకంగా 40 తులాల బంగారం, 5 కేజీల వెండి, రూ.35 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురంలో ఆదివారం వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు పని మీద ఊరికి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగినట్టు తెలుస్తోంది.
చుట్టుపక్కల వారు ఇచ్చిన సమాచారం మేరకు యాజమానులు వచ్చి చూసుకోగా ఇంట్లోని గోల్డ్ అండ్ నగదు పోయిన విషయం తెలుసుకుని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్టు పోలీసులు తెలుపారు. కాగా, ఈ ఘనటకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story