- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెచ్చిపోయిన దొంగల ముఠా.. 6.5కోట్ల స్మార్ట్ఫోన్లు చోరీ..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లాలో మరోసారి దొంగల ముఠా రెచ్చిపోయింది. స్మార్ట్ఫోన్ల లోడ్తో బెంగుళూరు వెళ్తున్న ఓ లారీని అడ్డగించి దోపిడికి తెగబడ్డారు. పక్కా ప్లాన్తో లారీని వెంబడించిన దుండగులు లారీని అడ్డగించి రూ.6.5కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లను చోరీ చేశారు. లారీ డ్రైవర్ను అటవీప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లాలో మరోసారి దొంగల ముఠా రెచ్చిపోయింది. స్మార్ట్ఫోన్ల లోడ్తో బెంగుళూరు వెళ్తున్న ఓ లారీని అడ్డగించి దోపిడికి తెగబడ్డారు. పక్కా ప్లాన్తో లారీని వెంబడించిన దుండగులు లారీని అడ్డగించి రూ.6.5కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లను చోరీ చేశారు. లారీ డ్రైవర్ను అటవీప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






