కరోనా నియంత్రణకు ఐదో తరగతి విద్యార్థిని కృషి

by  |
కరోనా నియంత్రణకు ఐదో తరగతి విద్యార్థిని కృషి
X

దిశ, రంగారెడ్డి: కరోనా నియంత్రణకు ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని కృషి చేసింది. తనవంతుగా 100 మాస్క్‌లను తయారు చేసి మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పౌసుమి బసుకు అందించారు. కరోనా మాస్క్‌లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆ విద్యార్థినిని అభినందించారు. వీలైతే మరిన్ని మాస్క్‌లను తయారు చేసి ఇవ్వాలని కలెక్టర్ చిన్నారిని కోరారు.

Tags: fifth-class student, contributes, corona control, rangareddy

Next Story