- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: ఎన్నికల షెడ్యూల్కు కొన్ని నిమిషాల ముందు వెస్ట్ బెంగాల్ ప్రజలపై మమత వరాల జల్లు కురిపించారు. బెంగాల్లో కార్మికుల రోజు వారీ భృతిని పెంచుతూ పథకాన్ని ప్రకటించారు. నైపుణ్యం లేని కార్మికుల కూలి రూ. 144 నుంచి 202కు పెంచారు. మధ్య స్థాయి నైపుణ్య కార్మికుల కూలి రూ. 172 నుంచి రూ. 303కు పెంచారు. నైపుణ్యమున్న కార్మికుల కూలి రూ. 404గా ప్రకటించారు. అర్బన్ ఎంప్లాయిమెంట్ పథకంతో 56,500 మంది లబ్ది పొందనున్నారు. తమిళనాడులోనూ 16 లక్షల మంది రైతులకు రూ. 12వేల కోట్ల పంట రుణాలను, 6 శాతం వడ్డీకే బంగారు రుణాలను ఇవ్వాలని సీఎం పళనీ స్వామి ఆదేశాలు జారీ చేశారు.
Next Story