- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్గొండ: యాదాద్రి కొండపైన నిఘా వైఫల్యం పెరుగుతుంది. సరైన నిఘా వ్యవస్థ లేకపోవడంతో నిత్యం భక్తుల సామాగ్రి చోరీకి గురవుతున్నాయి. కాగా, సోమవారం గుట్టపైన కోనేరుకు ఆనుకోని ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకొని తిరిగివచ్చేలోపే ఓ భక్తుడి ఫోన్ చోరీకి గురైంది. దీంతో గుడికి మొక్కడానికి వస్తున్నారా.. నొక్కెయ్యడానికి వస్తున్నారా అంటూ ఆ భక్తుడు వాపోయాడు. మరో రెండు రోజుల్లో కళ్యాణోత్సవం, రథోత్సవం ఉన్నందున భక్తుల రద్దీ మరింత పెరగనుంది. దీంతో దొంగలు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు
tag: devotees, phone theft, yadagirigutta
Next Story