- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: గంజాయి మత్తులో ఒకరినొకరు పొడుచుకున్న ఘటన పాతబస్తీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీలో గంజాయి మత్తులో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వారి మధ్య మాటామాట పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో వారు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆ వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంచినట్లు తెలుస్తోంది.
Next Story