- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఆదిలాబాద్: ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ బిల్డింగ్లో జరిగిన తబ్లిగ్ జమాత్ కార్యక్రమానికి వెళ్లి వచ్చి.. విషయాన్ని గోప్యంగా ఉంచిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు నిర్మల్ పట్టణ సీఐ జాన్ దివాకర్ తెలిపారు. నిర్మల్ పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల నిజామొద్దీన్కు వెళ్లారని.. తిరిగి వచ్చినా కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. అంటువ్యాధులు కూడా ప్రభలేందుకు వీరు కారకులయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు జాన్ దివాకర్ వెల్లడించారు.
Tags: CI John Divakar, comments, case against, 3 people, nirmal
Next Story