- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: బీహార్లో ఘోర ప్రమాదం జరిగింది. భగల్పూర్లోని గంగా నదిలో గురువారం 100 మందితో ప్రయాణిస్తోన్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మరణించారని, ఇప్పటివరకు తొమ్మిది మందిని రక్షించారని భగల్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Next Story