- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గ్యారంటీలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ నాయకురాలు, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్ట్ సాధనలో CM రేవంత్ రెడ్డి పాత్ర ఉందా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవానుకోవడం కుట్ర అవుతుందా? అడిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. కేవలం సానుభూతి కోస రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ముఖ్యమంత్రిలో అభద్రతా భావం కనిపిస్తోందన్నారు. గత ఎన్నికల్లో ఓడిన నాపై సానుభూతి ఉండాలని.. తాము చేసిన అభివృద్ధి ఏంటో మహబూబ్నగర్ ప్రజలు తెలుసు అని అన్నారు.
Next Story