- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
KKR vs PKBS: టాస్ గెలిచిన పంజాబ్ జట్టు

దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా నేడు కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), పంజాబ్ కింగ్స్(Punjab Kings) మధ్య మ్యాచ్ జరుగబోతోంది. ఛండీఘర్ మైదానం ఇందుకు వేదికైంది. ఈ మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నది. దీంతో ముందుగా కోల్కతా కింగ్స్ బౌలింగ్ చేయబోతున్నది. ఇప్పటివరకు ఈ సీజన్లో ఆరు మ్యాచులు ఆడిన కోల్కతా.. మూడింట్లో గెలిచి, మూడింట్లో ఓడింది. ఇక ఐదు మ్యాచ్లు ఆడిన పంజాబ్ జట్టు మూడు మ్యాచుల్లో గెలిచి.. రెండింట్లో ఓడింది. ఈ మ్యాచ్ను రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
కోల్కతా : సునీల్ నరైన్, క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్/మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా.
పంజాబ్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, వైషక్ విజయ్కుమార్.