- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఈ మ్యాచ్ ఓడితే ఆ జట్టు ఇంటికే
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ 2023లో అన్ని జట్లు దాదాపుగా పది మ్యాచులు పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలో వరుస ఓటమిల తర్వాత రెండు విజయాలు అందుకున్న KKR జట్టు ఈ రోజు పంజాబ్తో జరిగే మ్యాచ్లో ఓడితే ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయిన మొట్టమొదటి జట్టు గా నిలవనుంది. ఇప్పటి వరకు 10 మ్యాచులు ఆడిన కోల్కత్తా.. కేవలం నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. దీంతో KKR ప్లేఆఫ్ రేసులో కొనసాగాలంటే.. ఈ సీజన్ లో మిగిలి ఉన్న నాలుగు మ్యాచుల్లో గెలవాలి. అలాగే.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పంజాబ్, బెంగళూరు జట్లపై విజయం సాధిస్తేనే KKR ప్లే ఆఫ్కు వెళ్లు చాన్స్ ఉంది. ఈ క్రమంలో పంజాబ్తో జరగనున్న ఈ మ్యాచ్ తీవ్ర ఆసక్తిగా మారనుంది. కాగా ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో తెలియాలి అంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే..
Next Story