IPL 2023: కింగ్ కోహ్లీ హాఫ్ సెంచరీ..

by Disha Web Desk 13 |
IPL 2023: కింగ్ కోహ్లీ హాఫ్ సెంచరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరగుతోన్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. విరాట్ కోహ్లీ 151 స్ట్రైక్ రేట్‌తో 33 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 1 సిక్స్, 6 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం 10 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 89 రన్స్ చేసింది.

Next Story

Most Viewed